logo

నూతన అధ్యక్షునిగా హరీష్ ఎన్నిక


విజయనగరం జిల్లా కోర్టు న్యాయ వాదుల సంఘం
నూతన అధ్యక్షునిగా ఆల్లాడ హరీష్ ఎన్నిక అయ్యారు.
గురువారం జరిగిన న్యాయ వాదుల సంఘం ఎన్నికలు
జరిగాయి. మొత్తం 549 మంది న్యాయవాదులు
సభ్యత్వం కలిగి ఉండగా జరిగిన ఎన్నికలో 473 మంది
ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో
ముగ్గురు అభ్యర్ధులు పోటీలో నిలవగా అల్లాడ హరీష్
281 ఓట్లుతెచ్చుకొని ప్రత్యర్థి అభ్యర్థి కె.శ్రీనివాసరావు పై
109 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.

5
943 views